Telangana News
బోధన్: పేరుకే బోధన్ జిల్లా హాస్పిటల్ – సమయానికి రాని వైద్యులు!
|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్య ధోరణిపై తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ...
వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో MGNREGS నిధుల ద్వారా రూ.40 లక్షల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఇందులో గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20 ...
అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...
బాన్సువాడ నియోజకవర్గంలో CMRF చెక్కుల పంపిణీ: ఎమ్యెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలో తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ...
మెదక్: విపత్తు సంసిద్ధతపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ...
కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...
మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...















