janakampet news

అక్రమ వెంచర్లలో బోర్డులు కేవలం నాటకమా – అధికారుల మౌనం వెనుక అదృశ్య శక్తి ఎవరు?

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, జానకంపేట్‌ గ్రామంలో అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్లపై పంచాయతీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యడం, అజ్ఞాత వ్యక్తులు వాటిని ధ్వంసం చెయ్యడం, అధికారుల మౌనం ...

పంచాయతీ హెచ్చరిక బోర్డుల ధ్వంసం – ఫిర్యాదు ఉన్న పోలీసుల చర్యలు శూన్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

జానకంపేట్-బోధన్ మధ్య రైల్వే మార్గంలో గేట్లు తాత్కాలికంగా మూసివేత – వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణ సూచన.

|| దృశ్యం న్యూస్ || జానకంపేట్ – బోధన్ స్టేషన్ల మధ్య రైల్వే లైన్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 30 అర్థరాత్రి 12 గంటల నుండి ...