తెలంగాణ

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.

|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేత యం. పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ...

హోలీ పండగను శాంతి, సంతోషంతో నిర్వహించుకోవాలి – ఎస్పీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. సందేశం.

||దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హోలీ పండగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హోలీ ...

అవినీతి, కఠిన వ్యవహార శైలి ఘటనలతో జిల్లా నూతన సీపీకి వినూత్నంగా స్వాగతం పలికిన బోధన్ పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కొత్త పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే సీపీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే పోలీసుల ...

మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...

బోనమెత్తిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ...

జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...

ఎమ్మార్పీఎస్ నాయకుల నిరవధిక నిరసన దీక్ష – తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు. గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా సమీపంలో జరిగిన ఈ నిరసనలో ...

జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...

చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...