తెలంగాణ
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.
|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...
ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేత యం. పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ...
అవినీతి, కఠిన వ్యవహార శైలి ఘటనలతో జిల్లా నూతన సీపీకి వినూత్నంగా స్వాగతం పలికిన బోధన్ పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కొత్త పోలీస్ కమిషనర్ గా పోతరాజు సాయి చైతన్య సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అయితే సీపీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే పోలీసుల ...
మెదక్ అభివృద్ధికి సమన్వయంతో ముందుకెళ్లాలి – ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే ...
బోనమెత్తిన మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ముద్దాపూర్ గ్రామంలో ముత్యాల పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ...
జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ఏఎన్ఎంలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...
జలాల్ పూర్ శ్రీ కృష్ణ మల్లన్నను దర్శించుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కృష్ణ మల్లన్న దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...
చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలి – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ...















