తెలంగాణ
మెదక్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...
తిరుమల శ్రీనివాసుని దర్శనం చేసుకున్న మెదక్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని సోమవారం దర్శించుకున్నారు. కలియుగ ...
మెదక్ : ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలి – కలెక్టర్ రాహుల్ రాజ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం ...
మెదక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం – ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల ...
నిజామాబాద్ కొత్త పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య బాధ్యతల స్వీకారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా పోతరాజు సాయి చైతన్య, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సాయి చైతన్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...
చౌటకూర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ...
బోధన్ : కోర్ట్ జరిమానా మించి వసూలు || బాధితుల ఆందోళన || DRUSHYAM NEWS.
|| దృశ్యం న్యూస్ || బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తులు రాజీ మార్గమే ఉత్తమ మార్గమని సూచిస్తుండగా, లోకాదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ప్రజలకు ...
పోలీస్ స్టేషన్లలో సమాచార హక్కు చట్టం బోర్డుల ఏర్పాటుకు చెయ్యాలి – ఏసీపీకి వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్, సీఐ కార్యాలయం వద్ద సమాచార హక్కు చట్టం (RTI) బోర్డులు ...















