
Drushyam Desk
కల్లు కాంపౌండ్ ఎదురుగా డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాలకల్ రోడ్ లోని బుధవారం ఉదయం కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న స్మశానవాటికను అనుకోని ఉన్న డ్రైనేజీలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో ...
మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...
పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...
వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారు ఆవిష్కరణ.
|| దృశ్యం న్యూస్ || మారుతి సుజుకి వారి న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారును వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో లాంచ్ చేసింది, ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా వర్ని ఏఎంసి ...
గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ ...
ధర్పల్లి యువకునికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం: కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మారిపెద్ది రాహుల్ S/o మరిపెద్ది రాజు, నిజామాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక ...















