Drushyam Desk

ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను నిలిపివేసిన గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్ నుండి ఇసుక రవాణా కోసం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, గ్రామ పెద్దలు ఈ విషయంపై స్పందిస్తూ, ఇసుక ట్రాక్టర్ యజమానులు ...

మార్కెట్ ఛైర్మెన్ సురేష్ కులకర్ణిని సన్మానించిన బ్రాహ్మణ సంఘం సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ కులకర్ణిని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్ దేశ్ ముఖ్ మరియు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా ...

నిజామాబాద్ రూరల్‌ ప్రాంత అభివృద్ధికి 250 కోట్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 250 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధర్పల్లి మండల కేంద్రంలో జరిగిన శంకుస్థాపన ...

దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి-కొడుకుల ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, అందోళ్ మండలం చింతకుంట గ్రామం నుండి దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి మరియు కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటితమైంది. ఆదివారం ఒక వ్యక్తి ...

ధర్పల్లి : బాల్య వివాహ్ మూక్త్ అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో గల కేజీవీబీ బాలికల పాఠశాలలో బుధవారం బాల్య వివాహాలను నిరోధించడంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ...

ప్రధానమంత్రి మోదీని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ...

భారత పౌరుల ప్రతి ఇంట్లో రాజ్యాంగ గ్రంధం ఉండాలి : న్యాయమూర్తి సాయిశివ

|| దృశ్యం న్యూస్ || భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా వర్ని మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్‌లో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించబడింది. ఈ ...

విజయ డైరీ బిల్లులు తక్షణమే చెల్లించాలి: కేంద్రం ముందు రైతులు, నిర్వాహకులు ధర్నా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు ...

వరుస విధికుక్కల దాడులతో గ్రామస్తులలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కలు చేస్తున్న వరుస దాడులు, ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తిపై కుక్కలు విచక్షణ ...

చలో పార్లమెంట్ కార్యక్రమానికి బయలుదేరిన AIPSU నాయకులు.

|| దృశ్యం న్యూస్ || ఈనెల 28న AIPSU విద్యార్థి సంఘం, యువజన, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చలో పార్లమెంట్ పిలుపులో భాగంగా, AIPSU నిజామాబాద్ జిల్లా నాయకులు ...