Drushyam Desk

మెదక్: రక్తహీనత, పోషక లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ...

పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి – అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || పోలీస్ అమరవీరుల త్యాగం వెళకట్టలేనివి అని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి అన్నారు. అక్టోబర్ 21న జరుపుకునే ...

బోధన్: స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి నివారణ అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ మండపంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (హెచ్ఐవి నివారణ) ప్రాజెక్ట్ కింద ...

పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్‌ – రూ.14.15 లక్షలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...

నిజామాబాద్‌లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...

సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణప్ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్యతో ...

కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...

మెదక్ జిల్లా చేగుంటలో టాస్క్‌ఫోర్స్ దాడి – 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ...

మెదక్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ...