
Drushyam Desk
ధర్పల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గుడి తండాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ...
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించిన బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ప్రసిద్ధ జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బోధన్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఈసంపల్లి సాయిశివ తన బంధుమిత్రులతో ...
గోరక్షకుడు సోను సింగ్పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్కు వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహణ – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఉదయం పోలీస్ సిబ్బందితో పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్ను ...
అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్ఫుల్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...
అధికారుల సమీక్ష సమావేశంలో మైనంపల్లి రోహిత్ రావు: ప్రజలకు ఇబ్బంది రాకుండా పనులు వేగవంతం చేయాలి.
|| దృశ్యం న్యూస్ || జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, అదనపు కలెక్టర్ నాగేష్ సహా సంబంధిత అధికారుల సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ ...
220 కోట్లు నిధులు వెంటనే విడుదల చేయాలి – AIPSU విద్యార్థి సంఘం డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని AIPSU రాష్ట్ర అధ్యక్షుడు బోడ.అనిల్ పేర్కొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ కేంద్రంలోని PRTU భవనంలో AIPSU ...
గుట్టలు గుంతలుగా మారుతున్న వైనం – ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా: దినేష్ పటేల్ కులాచారి తీవ్ర విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్, గుండారం, జానకంపేట్ గ్రామ శివార్లలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఈరోజు ఉదయం అక్కడికెళ్లిన బీజేపీ జిల్లా ...
వైద్యులు సమయపాలన పాటించాలి – మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సేవల్లో సమయపాలన అత్యంత అవసరమని వైద్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్ హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలోని ప్రాథమిక ...















