Telangana News
12 సంవత్సరాల బాలుడిపై ఎలుగుబంటి దాడి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులోని శివాలయం వద్ద ఉన్న చెరువు గట్టకు ఉదయం కాలక్రత్యాల కోసం వెళ్లిన అశ్విత్ అనే బాలుడిపై ఎలుగుబంటి ...
జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో : NRI కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) ...
గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య.
|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నవిపెట్ మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన 40 ఏళ్ల సంతోష్ గౌడ్ అనే వ్యక్తి ...
ధర్పల్లి మండలంలో అగ్ని ప్రమాదం: పేద కుటుంబానికి తక్షణ సహాయం అందించిన పీసు రాజ్ పాల్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని గోసంగి కాలనీలో రాత్రి 10 గంటల సమయంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సంపంగి సాయమ్మ మరియు ...
వ్యవసాయ కార్మికులకు 12 వేల జీవనభృతి డిమాండ్: AIPKMS దీక్ష.
|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికసంఘం (AIPKMS) జిల్లా కమిటీ సభ్యుడు జి. సీతారాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శిస్తూ, వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ...
ఫూడ్ పాయిజన్ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం తగదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం – SFI, AISF, PDSU, AIPSU ఈ రోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ...















