తెలంగాణ

ఇసుక అక్రమ రవాణాపై అధికారుల మౌనం – అక్రమాలను నిలువరిచకపోతే పాలకులకు తగిన మూల్యం తప్పదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరిసర గ్రామాలైన మందర్నా, సిద్ధపూర్, ఖండ్గాం ప్రాంతాల నుంచి గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై ...

చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...

నిజామాబాద్‌: అధిక వడ్డీ వసూలు చేసేవారిపై పోలీసుల మెరుపుదాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ...

కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన యువకుడికి ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమంలో ఉంటూ, కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన లక్ష్మణ్ అనే యువకుడిని అభయహస్తం ఫౌండేషన్ ఘనంగా సన్మానించింది. ...

ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ...

పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...

గ్రామాభివృద్ధి కమిటీ (VDC)ల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || గ్రామాభివృద్ధి కమిటీ (VDC) ల పేరుతో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొదట గ్రామాభివృద్ధి కోసం ప్రారంభమైన ...

రుద్రుర్: అంబం (ఆర్) గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు ...

అష్టముఖీ పుష్కరిణిలో అశుభ్రమైన నీరు – అధికారులపై అసహనం వ్యక్తం చేసిన భక్తులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, జానకంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న అష్టముఖీ పుష్కరిణి (కోనేరు)లోని నీరు అశుభ్రంగా ఉండటంతో ...

రాజ్యాంగ పరిరక్షణ కోసం పాదయాత్రలో పాల్గొన్న కొట్నక్ తిరుపతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం కూనీపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం చేపట్టిన పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ & ...