తెలంగాణ
చక్రియాల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, చౌటకూర్ మండలంలోని చక్రియాల్ గ్రామంలో ప్రభుత్వం మద్దతు ధర కలిగిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ...
నిజామాబాద్: అధిక వడ్డీ వసూలు చేసేవారిపై పోలీసుల మెరుపుదాడులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను వేధిస్తున్న వ్యక్తులపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ...
ఆత్మహత్యకు ప్రయత్నిచిన యువకుడిని కాపాడిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పరిధిలోని అఫంది ఫారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ...
పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...
రుద్రుర్: అంబం (ఆర్) గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు ...
అష్టముఖీ పుష్కరిణిలో అశుభ్రమైన నీరు – అధికారులపై అసహనం వ్యక్తం చేసిన భక్తులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, జానకంపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న అష్టముఖీ పుష్కరిణి (కోనేరు)లోని నీరు అశుభ్రంగా ఉండటంతో ...















