తెలంగాణ

గోంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో ఈరోజు పేదల ఆవాస కల నెరవేర్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...

అప్పుల బాదతో ఉరివేసుకొని మృతి చెందిన యువకుడు.

||దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాదతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమ్మరి సతీష్ (40) అనే వ్యక్తి సోమవారం రాత్రి 11 ...

వర్ని: మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం – 69 వాహనాలు సీజ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ నాయకత్వంలో వర్ని మండలం, మోస్ర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించబడింది. ...

తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబం అదృశ్యం – సాటాపూర్ గ్రామంలో ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన మెగావత్ మోహన్ కుటుంబం జూన్ 14న తిరుపతి శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అయితే జూన్ 17న తిరుగు ...

ధర్పల్లి: అనుమతుల్లేకుండా మొరం త్రవ్వకాలు – సంబంధిత అధికారుల నిర్లక్ష్య వైఖరి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ చెరువులో అనుమతులు లేకుండా గత మూడు రోజులుగా జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా మొరం త్రవ్వకాలు కొనసాగుతున్న ఘటన ...

ధర్పల్లిలో వీధి కుక్కల స్వైర విహారం – 12 మందికి గాయాలు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో వీధి కుక్కల విహారం భయాందోళనకు గురిచేస్తోంది. పిచ్చికుక్క దాడిలో 12 మంది గ్రామస్థులు గాయపడగా, వారిలో ఇద్దరు చిన్నారులు వరుణ్, హర్షిత్‌కు ...

త్రివేణి సంగమం వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద ఉన్న ప్రసిద్ధ త్రివేణి సంగమం ఘాట్ వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. ...

వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న ...

పారిశుధ్య కార్మికుల నిజాయితీకి ప్రశంసలు – చెత్తలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి తిరిగి ఇచ్చిన ఉదంతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలోని జూన్ 2వ తేదీన 24వ డివిజన్‌ ప్రాంతంలో ఉదయం చెత్తను ట్రాక్టర్లో లోడ్ చేస్తుండగా, పారిశుధ్య కార్మికులు ఇమామ్ మరియు జవాన్ కుమార్‌లకు రెండు ...