తెలంగాణ

సఖి సెంటర్‌ సందర్శించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య IPS సఖి సెంటర్ ని సందర్శించారు. షెల్టర్‌లో నివసిస్తున్న బాధిత మహిళలతో కమిషనర్ వ్యక్తిగతంగా మాట్లాడి వారి ...

13 మంది VDC సభ్యులకు 5 సంవత్సరాల జైలు శిక్ష – చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే శిక్ష అనివార్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా: గ్రామ అభివృద్ధి కమిటీల (VDC) పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే వారి ఆగడాలకు ఇక చరమగీతం పలికేలా నిజామాబాద్ పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లా ...

నిజాంసాగర్ D-46 కెనాల్ ఆక్రమణపై దుబ్బతండా వాసుల ఆవేదన – సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండా గ్రామ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ D-46 కెనాల్ పై జరుగుతున్న ఆక్రమణలను ...

అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ కు ఘన సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలో 2024-2025 సంవత్సరంలో అభయహస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 16 గ్రామాల్లో 18 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, దాదాపు 2600 మంది ...

బోధన్ ఇసుక క్వారీల అక్రమాలపై కథనం: విలేకరులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మీడియా ప్రతినిధులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీర నది పరివాహక గ్రామాలు ఖండ్గావ్, సిద్ధపూర్ ప్రాంతాల్లో జరుగుతున్న ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ ...

ఎడపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాహాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో దేగం నాగమణి ...

ఎడపల్లి మండల కార్యాలయాల్లో ఎమ్యెల్యే ఆకస్మిక తనిఖీ: అధికారుల గైర్హాజరుపై చర్యలు తప్పవు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ ...

పెన్షన్ అమలుపై బీజేపీ రాస్తారోకో – ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. కొత్త పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ ...

బోధన్‌లో ఘనంగా మహారాణా ప్రతాప్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మహారాణా ప్రతాప్ 486వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయి ఆదర్శ యువతి సమాఖ్య ఆధ్వర్యం వహించింది. ముఖ్య అతిథిగా ...

ఆపరేషన్ సింధూరం: ఉగ్రవాదులపై భారత్ సైన్యం ఘన విజయం.

|| దృశ్యం న్యూస్ || భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో, భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూరం దేశం పట్ల భక్తి, ధైర్యానికి నిదర్శనం అని, ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ ...