క్రైమ్
శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్ను అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన ...
నిజాంసాగర్లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...
మెదక్ గాంధీనగర్లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా గాంధీనగర్లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా ...
మెదక్: పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీస్ల ఉక్కుపాదం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పరిసరాలలో పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ గ్రామ శివారులోని ఒక్క షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ...
బోధన్లో ఆర్టీసీ బస్సు బీభత్సం – మున్సిపల్ మహిళ కార్మికురాలు దుర్మరణం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో బోధన్ మున్సిపాలిటీలో స్లీపర్గా విధులు నిర్వహిస్తున్న ...
నవిపేట్: సిల్వర్ మార్చంట్ షాప్లో భారీ చోరీ – పోలీసులు దర్యాప్తు కొనసాగింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. స్థానిక వైష్ణవి సిల్వర్ మార్చంట్ షాప్లో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. సీసీ కెమెరా ...
బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్కు ప్రాణహాని భయం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...
పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీసుల ఉక్కుపాదం – సీఐ రేణుక రెడ్డి కఠిన హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ సర్కిల్ పరిధిలో పేకాట జూదరులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సీఐ రేణుక రెడ్డి నేతృత్వంలో రేగోడ్ పోలీసులు కొండాపూర్ గ్రామ శివారులో అక్రమ ...
గోరక్షకుడు సోను సింగ్పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్కు వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...
అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్ఫుల్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...















