క్రైమ్

మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...

ఎడపల్లి: D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్‌లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...

అధికారిక నోటీసులను బేఖాతరు చేస్తున్న అక్రమ ప్లాస్టిక్ ఇండస్ట్రీ – అడ్డు అదుపు లేని అక్రమ వ్యాపారం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ యాజమాన్యం అధికారిక నోటీసులను సైతం లెక్కచేయకుండా అహంకారంగా వ్యవహరిస్తోంది. గత నెల ...

బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ || భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ ...

మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు ...

మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || “బార్‌ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...

అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం ...

బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...

క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...

ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...