క్రైమ్

బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శోకకర సంఘటన చోటుచేసుకుంది, పియుసి-2 చదువుతున్న స్వాతి ప్రియ (17) అనే విద్యార్థిని, సోమవారం ఉదయం హస్టల్ గదిలోని ఫ్యాన్ ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...

గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి మృతి చెందిన మాజీ పాత్రికేయుడు – ఆర్మూర్‌లో తీవ్ర నిరసన

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ ఇంటి ముందు బుధవారం ఉదయం వన్నెల్దేవి రాజేష్ ( 60 ) మృతదేహంతో అతని ...

అప్పుల బాధతో ఓ కుటుంబం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య యత్నం.

|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసరలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఉప్పలించి వేణు, ఆయన భార్య అనురాధ మరియు కూతురు పూర్ణిమ బుధవారం గోదావరి నదిలో ...

వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...

చిన్న శంకరంపేటలో దారుణ హత్య: గ్రామంలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు, పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ ...

దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...

జీవితం పై విరక్తి తో ఓ వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || ఔరద్ మండలం బీదర్ జిల్లాకు చెందిన మడివాడ్ సంజీవ్ కుమార్ (45) టైలరింగ్ పని చేస్తూ వృత్తి కోసం తన భార్య మరియు పిల్లలను వదిలి, నిజామాబాద్ ...