క్రైమ్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి ...
సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...
గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి మృతి చెందిన మాజీ పాత్రికేయుడు – ఆర్మూర్లో తీవ్ర నిరసన
|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ ఇంటి ముందు బుధవారం ఉదయం వన్నెల్దేవి రాజేష్ ( 60 ) మృతదేహంతో అతని ...
అప్పుల బాధతో ఓ కుటుంబం బాసర గోదావరి నదిలో ఆత్మహత్య యత్నం.
|| దృశ్యం న్యూస్ || నిర్మల్ జిల్లా బాసరలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరానికి చెందిన ఉప్పలించి వేణు, ఆయన భార్య అనురాధ మరియు కూతురు పూర్ణిమ బుధవారం గోదావరి నదిలో ...
చిన్న శంకరంపేటలో దారుణ హత్య: గ్రామంలో భయాందోళన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు, పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ ...
దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...















