క్రైమ్
ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...
టాస్క్ ఫోర్స్ దాడులు : 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...
వృద్ధుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – వృద్ధునికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా అర్సపల్లి నిజాం ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధునికి బోధన్ డిపోకి చెందిన AP 25 Z 0064 నంబర్ గల TGRTC బస్సు ...
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...
తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత ...
కుళ్ళిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అఫంధి ఫారం దగ్గర డంపింగ్ యార్డ్కి కొద్ది దూరంలో చందూర్ వైపు వెళ్ళే రోడ్డులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ...
2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...
కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...















