
Drushyam Desk
నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...
భీమునిగుట్టలోని అయ్యప్ప ఆలయంలో భిక్షా కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలోని భీమునిగుట్టలో ఉన్న అయ్యప్ప ఆలయంలో శ్రీ ఏక చక్రేశ్వర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మాల స్వాములకు, స్థానికులకు భిక్షా కార్యక్రమం మంగళవారం ...
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి – యుఎస్ఎఫ్ఐ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ...
శ్రీ మేద హైస్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం.
|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...
బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...















