Drushyam Desk

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం యువత అధిక సంఖ్యలో ముందుండాలి : పటేల్ ప్రసాద్

|| దృశ్యం న్యూస్ || ఇందూరు హిందూ దేవాలయాల పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల వర్ని నుండి బడపహాడ్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొంది. ఈ ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.

|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన :   తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...

పోచారం శ్రీనివాసరెడ్డి 76వ జన్మదిన వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 76వ పుట్టిన రోజు వేడుకను బాన్సువాడలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పట్టణ ...

ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...

టాస్క్ ఫోర్స్ దాడులు : 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

లిక్కర్ స్కాం అవినీతిపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు: బీజేపీ పార్టీ గెలుపు సందర్బంగా సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో లిక్కర్ స్కాం అవినీతి మరియు అక్రమాలపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారాని, బీజేపీ పార్టీ శ్రేణులు, దౌల్తాబాద్ మండల ...

విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...

చలో ఢిల్లీ: వికలాంగుల హక్కుల కోసం బోధన్ పట్టణం నుంచి ప్రయాణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుండి ఎన్ పి ఆర్ డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో “చలో ఢిల్లీ” కార్యక్రమానికి శుక్రవారం రోజున నాయకులు ...

శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ నాలుగవ NGO, S కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ...