Drushyam Desk

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలో బిజెపి పార్టీ నేతల ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ...

టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ జిల్లా భోధన్‌ పట్టణంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్‌ బియ్యం గోదాంపై దాడి చేశారు. గురువారం నాడు నిజామాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ ...

మెదక్ జిల్లాలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రశంసలు

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం పాపన్నపేట మండలంలో ...

ధర్పల్లి : ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో భాజపా శ్రేణుల విజయోత్సవ సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్, మెదక్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా ...

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో ఎడపల్లిలో బిజెవైఎం ఆధ్వర్యంలో సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ...

చర్చి అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్‌కు హిందూ సంఘాల మెమోరండం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనుక చర్చి ప్రాంగణంలో 50 అడుగుల ఎత్తుతో ఓ నిర్మాణాన్ని దేవ సహాయం అనే పాస్టరు చేపట్టారు. ...

పట్టభద్రుల ఓటర్లకు హృదయపూర్వక నమస్కారాలు – ఎమ్మెల్సీ అంజిరెడ్డి.

|| దృశ్యం న్యూస్ || పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ ఓటర్ల మహాశయులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియచేసారు, బీజేపీ అభ్యర్థిగా ...

జాతీయ లోక్ అదాలత్ – కేసుల పరిష్కారానికి అద్భుతమైన అవకాశం. : ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జాతీయ లోక్ అదాలత్ వివాదాలను త్వరగా పరిష్కరించుకునే ఉత్తమ మార్గం అని, వివాదాలు సంవత్సరాల తరబడి కొనసాగకుండా రాజీ ద్వారా శాంతియుతంగా ముగించుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం ...

మెదక్ : ఫైరింగ్ రేంజ్ పనులను పరిశీలించిన ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నార్సింగి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫైరింగ్ రేంజ్ పనులను జిల్లా ఎస్.పి డీ. ఉదయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు ఫైరింగ్ ప్రాక్టీస్ ...

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ...