
Drushyam Desk
మెదక్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ మైదానం శంకుస్థాపన – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారి డి.వి. శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ...
ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...
బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి ...
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ...
మెదక్: రాజీ మార్గమే రాజమార్గం – 13న జాతీయ మెగా లోక్ అదాలత్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల ...
రుద్రుర్: ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న స్నేహితులను ఘనంగా సన్మానించిన బాల్య మిత్రులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండలంలో 1990-1991 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. వాణి సాహితి స్కూల్లో జరిగిన ...
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...
తల్లిదండ్రుల తర్వాత గౌరవప్రదమైన వారు ఉపాధ్యాయులు – ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సారయు కన్వెన్షన్ హాల్ లో బోధన్ ప్రైవేట్ పాఠశాల, జూనియర్ ...















