Drushyam Desk

మెదక్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ మైదానం శంకుస్థాపన – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారి డి.వి. శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ...

మెదక్‌లో ప్రజాదర్బార్ వాయిదా – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కార్యక్రమం నేడు వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మెదక్ ...

ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి ...

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ...

మెదక్: రాజీ మార్గమే రాజమార్గం – 13న జాతీయ మెగా లోక్ అదాలత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోర్టుల ...

రుద్రుర్: ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న స్నేహితులను ఘనంగా సన్మానించిన బాల్య మిత్రులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రుర్ మండలంలో 1990-1991 బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. వాణి సాహితి స్కూల్‌లో జరిగిన ...

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...

తల్లిదండ్రుల తర్వాత గౌరవప్రదమైన వారు ఉపాధ్యాయులు – ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సారయు కన్వెన్షన్ హాల్ లో బోధన్ ప్రైవేట్ పాఠశాల, జూనియర్ ...