Drushyam Desk

వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ సమీక్ష – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్‌ను ...

నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల ...

నవిపేట్‌లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...

బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల ...

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఘనంగా “రన్ ఫర్ యూనిటీ”.

|| దృశ్యం న్యూస్ || సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ధ్యాన్చన్ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ ...

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్‌లో “రన్ ఫర్ యూనిటీ” ఘనంగా నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ...

మెదక్: అధునాతన చెత్త సేకరణ పరికరాలు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ అభివృద్ధి ఆరోగ్య పారిశుధ్యంపై ఆధారపడి ఉందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. చెత్త సేకరణ మరియు వేర్పాటుకు ఆధునాతన పరికరాలను వినియోగించేందుకు ప్రభుత్వం రూ. ...

అనిశా వలలో మెదక్‌లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్‌కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి – రైతులకు అండగా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘన్పూర్ మండలం శాలిపేట్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ...