Telangana police action
మెదక్: చేగుంటలో జూదంపై టాస్క్ ఫోర్స్ దాడులు – 7 మంది అరెస్ట్, భారీ నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ అటవీ ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 మందిని ...
అంతర్రాష్ట్ర గంజా విక్రేతలు ఏడుగురు అరెస్టు – 2.1 కిలోల గంజా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక దళాలు మరోసారి అంతర్రాష్ట్ర గంజా మాఫియాను బట్టబయలు చేశాయి. గురువారం మధ్యాహ్నం మోపాల్ మండల పరిధిలోని కంజర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజా ...
మెదక్: జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కుల్చారం మండలం యెనగండ్ల గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీ జూద దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ...
మెదక్ జిల్లాలో జూద స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పెద్ద దాడి – 12 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్పేట్ గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి జూద కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నిర్వహించారు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ...
అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం పై టాస్క్ ఫోర్స్ దాడి – మెదక్ ఎస్పీ హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మకమైన సమాచారంపై పంబండ గ్రామానికి ...
రామాయంపేట్, నిజాంపేట్లో ప్రత్యేక తనిఖీలు – జిల్లా ఎస్పీ ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామాయంపేట్ పిఎస్, నిజాంపేట్ పిఎస్ పరిధిలో పోలీసులు భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ...
సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...
ధర్పల్లి: 24 గంటల్లో చోరీ కేసులు చేధించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో రెండు దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీర హనుమాన్ దేవాలయ హుండీ తాళం పగలగొట్టి నగదు దోచుకున్న ఘటనపై ఫిర్యాదుదారుడు ...
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ...















