Telangana fisheries

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి – కోమటూరు చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || మత్స్యకారుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ మండలం కోమటూరు పెద్ద చెరువులో చేప ...