road safety

కామారెడ్డిలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ – 235 వాహనాలు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా భారీ స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ...

ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ...

తాగి వాహనం నడిపితే రూ.10,000 భారీ జరిమానా, జైలు శిక్షలు – పోలీస్ కమిషనర్ కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం 2019 (Motor Vehicle Amendment Act 2019) ప్రకారం ఇకపై డ్రంకెన్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ ...

సైబర్ నేరాలు, మత్తు పదార్థాల అనర్ధాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అకన్నపేట గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మత్తు పదార్థాల వలన జరిగే అనర్ధాలు మరియు ఆత్మహత్యల నివారణపై సమగ్ర అవగాహన ...

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం – నిర్మాణం నిలిపివేసిన అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పరిధిలోని జానకంపేట్ గ్రామ శివారులో అశోకసాగర్ ఉద్యానవనం ముందు అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సరైన నిర్మాణ అనుమతులు లేకుండా వాణిజ్య ...

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

ఎడపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పాహాడ్ చౌరస్తాలో జరిగిన ప్రమాదంలో దేగం నాగమణి ...

నో హెల్మెట్ నో ఎంట్రీ – మెదక్ ఆర్డీవో రమాదేవి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు “నో హెల్మెట్ నో ఎంట్రీ” ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ, రామాయంపేటలో ...

మెదక్ – సిద్దిపేట్ హైవే: తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారు వద్ద ఉన్న మెదక్-సిద్దిపేట్ నేషనల్ హైవే (N.H 765 DG) లోని 12 కిలోమీటర్ల బ్రిడ్జిని జిల్లా ...

పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం చెయ్యాలి – జిల్లా ఎస్పీ దిశానిర్దేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం, ...