Nizamabad hospital

అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ...

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందిన వ్యక్తి : కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ అందించిన సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున మహమ్మద్ కాశీం ( 71 ) S /O సాయబ్ హుస్సేన్ అనే ...

గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది. ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ ...