Mangal Pahad Village

మరణానంతరం మానవత్వం చాటిన మహతల్లి.. నేత్రదానం చేసిన పాలకూరల పుష్పమ్మ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామానికి చెందిన పాలకూరల పుష్పమ్మ (86) మరణానంతరం కూడా మానవత్వాన్ని చాటుతూ తన నేత్రాలను దానం చేశారు. ఆమె కుటుంబ ...