land dispute
వర్ని మండలంలో నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ – మాజీ ఎంఈఓపై కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రానికి గజ్జవరపు వీరవెణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి ...
పలు సమస్యలపై తహశీల్ధార్ కార్యాలయంలో ఫిర్యాదు : నాలుగు నెలలు గడుస్తున్నా స్పందించని అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులలో గల మా శారదా సాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ మరియు సిమెంట్ మిక్సింగ్ ప్లాంట్ లపై ఎడపల్లి మండల ...
ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...
తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి : PDSU వినతి.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ (తే.యు.) భూములపై కబ్జా జరుగుతోందని, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని PDSU ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి ...










