investigation

ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...

నిజామాబాద్: కుర్నపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దాబాపై పోలీసుల దాడి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరశురామ్ దాబా పై పోలీసులు దాడి నిర్వహించారు. సాయంత్రం సమయంలో అక్కడ అనుమతులు లేకుండా ఎన్నికల ...

పంట పొలంలో విద్యుత్ షాక్, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటపూర్ గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పంట పొలంలో విద్యుత్ షాక్ గురయ్యారు. ఈ విషాద ఘటన పెగడపల్లి ...

నిజామాబాద్ : ఓ వ్యక్తి పై బండరాయితో దాడి చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం విరన్నగుట్ట గ్రామానికి చెందిన అభినయ్ గౌడ్ అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన చిన్ను అలియాస్ ఆంజనేయులు అనే వ్యక్తి బండ ...

బాలికతో అసభ్య ప్రవర్తన, కుటుంబ సభ్యుల దాడి : వ్యక్తి మరణం – గ్రామంలో ఉద్రిక్త వాతావరణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట తండాలో శుక్రవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గురువారం రాత్రి గ్రామంలో ఒక వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడని బాలిక ...

మహారాష్ట్రకి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నుండి అక్రమంగా పిడి‌ఎస్ రైస్ తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి సమయంలో AP 29 T 9473 నంబర్ గల ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...

వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...

అనాధ శిశువుకి నామకరణం చేసి సంరక్షణ సంస్థకు అందజేసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్.

|| దృశ్యం న్యూస్ || గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలిక గర్భంతో నిజామాబాద్ జి జి హెచ్ ఆసుపత్రిలో క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, ...

అశోక్ సాగర్‌లో మరో వ్యక్తి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || అశోక్ సాగర్‌లో మరో బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది, గత వారం రోజుల క్రితమే నిజామాబాద్ వాసి ఆత్మహత్య చేసుకోగా, తాజాగా గురువారం రోజున నెహ్రునగర్ గ్రామానికి చెందిన ...