government response

ఖండ్ గాం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీ వివాదం: బియ్యం పంపిణీ నిలిపివేత.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ఖండ్ గాం గ్రామంలో రేషన్ డీలర్‌ షాప్‌లో బియ్యం పంపిణీకి సంబంధించిన వివాదం వెలుగు చూసింది. ఈ రోజు అందించిన రేషన్ బియ్యంలో కొన్ని ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...

వీధి కుక్కల దాడులు : ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కల దాడుల వల్ల ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది, శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలో ఒక మహిళను కుక్కలు విచక్షణ రహితంగా దాడి ...

సస్పెండ్, డిస్మిస్ చేసిన TGSP కానిస్టేబుల్స్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి : ఎమ్మెల్యే ధన్ పాల్.

|| దృశ్యం న్యూస్ || TGSP కానిస్టేబుల్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధన్ పల్ మాట్లాడుతూ, పోలీసులు శాంతి భద్రతలను ...

145 మంది లబ్దిదారులకు 41,75,500 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ 145 మంది లబ్దిదారులకు ...