Edapally mandal

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...

వీధి కుక్కల దాడులు : ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కల దాడుల వల్ల ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది, శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలో ఒక మహిళను కుక్కలు విచక్షణ రహితంగా దాడి ...

సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జానకంపేట్ గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా ...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పణ : కందగట్ల రాంచందర్.

|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు ఎడపల్లి మండల రెవిన్యూ అధికారికి కందగట్ల రాంచందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించబడింది. ఒక ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు వరి ...