Cyber Crime
భారీ సైబర్ మోసం బట్టబయలు.. ₹152 కోట్ల లావాదేవీలు వెలుగులోకి.. 9 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో భారీ సైబర్ ...
సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా లోన్ యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, APK ...
సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...
నిజామాబాద్: అక్రమ వీసా ఏజెంట్ల అరెస్ట్ – 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వీసా మోసం చేసే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరు నిరుద్యోగ యువతను “డేటా ఎంట్రీ ఆపరేటర్” ...
జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...
సైబర్ మోసం: క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరిట 28,000 రూపాయలు ఖాతా నుండి మాయం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం తానాకాలన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం క్రెడిట్ కార్డు డి-యాక్టివేట్ కావడంతో గూగుల్లో బ్యాంక్ యొక్క అధికారిక మెయిల్ ...













