crime scene
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...
గుర్తు తెలియని మృతదేహం లభ్యం : నెల రోజుల క్రితం మరణించి ఉండవచ్చు అని అనుమానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ శివారులో గల బ్రిడ్జి వద్ద కూలినస్థితిలో ఓ మృతదేహం లభించింది. ఈ రోజు మధ్యాహ్నం బొల్లాపల్లి నాగరాజు ఎడపల్లి గ్రామ సెక్రటరీ ...








