crime news

జానకంపేట్‌లో గంజాయి సేవికుల దౌర్జన్యాలు.. ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు మరియు గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ...

పోచారం గ్రామంలో గడ్డి వాముకు నిప్పంటించిన దుండగులు – తృటిలో తప్పిన భారీ ప్రమాదం

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు గడ్డి వాముకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ సింగ్కు చెందిన ...

మెదక్‌: వృద్ధ దంపతులపై సుత్తితో దాడి.. 5 తులాల బంగారం దోపిడీ కలకలం

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు ...

ఏసీబీ వలలో టేక్మాల్ ఎస్‌ఐ రాజేష్‌ – టపకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ రక్షక భట నిలయంలో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ రాజేష్ రూ.30,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడటం ...

శంకరంపేట్ – డీజిల్ దొంగల గ్యాంగ్‌ను అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || డీజిల్ దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను శంకరంపేట్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అక్టోబర్ 29, 2025 మధ్యాహ్నం 12 గంటల సమయంలో చీలపల్లి బ్రిడ్జి వద్ద వాహన ...

మెదక్: పేకాట రాయుళ్లపై రేగోడ్ పోలీస్‌ల ఉక్కుపాదం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా అల్లాదుర్గ్ పరిసరాలలో పేకాట ఆడుతున్న 19 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొండాపూర్ గ్రామ శివారులోని ఒక్క షెడ్డులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ...

బాన్సువాడలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం కేసు – నిందిత తండ్రికి కఠిన కారాగార శిక్ష.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలనం రేపిన కన్న కూతురిపై అత్యాచారం కేసులో నిందిత తండ్రికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ...

అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం పై టాస్క్ ఫోర్స్ దాడి – మెదక్ ఎస్పీ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మకమైన సమాచారంపై పంబండ గ్రామానికి ...

ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...

మెదక్‌ జిల్లా: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు – రూ.5,000 జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం సంఘయిపల్లి గ్రామానికి చెందిన చేవ్వా ప్రవీణ్ (25) పాత కక్షలతో అదే గ్రామస్థుడైన లక్ష్మీనారాయణపై పొలంలో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ...