Bodhan News
బోధన్లో దొంగ ఓట్ల ప్రయత్నం – రాకాసిపేట్, గోశాల పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరిపై ఫోర్జరీ కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. రాకాసిపేట్ మరియు గోశాల ప్రాంతాల్లోని పోలింగ్ ...
బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...
బీడీఎస్ఎఫ్ బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక – విద్యార్థి ఉద్యమాలకు నాంది.
|| దృశ్యం న్యూస్ || బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బోధన్ డివిజన్ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో ...
బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...
శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర కరపత్రావిష్కరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో, వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ ...
బోధన్లో మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే మహమ్మాద్ షకీల్ ఆమేర్ ఈ రోజు సాయంత్రం తన స్వగృహానికి విచ్చేసారు. గత కొన్ని రోజులుగా ...















