స్థానిక వార్తలు

ధర్పల్లి: కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి సన్మానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి గ్రామీణంలో కురుమ యూత్ ఆధ్వర్యంలో బిజెపి మండల అధ్యక్షుడికి ఘన సన్మానం జరిగింది. కురుమ యూత్ గణపతి వద్ద సాలువాతో సన్మానం చేసి ...

మెదక్: వినాయక నిమజ్జనానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ...

లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మోతే బిందు ఆపరేషన్లు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశాల మేరకు గురువారం మొత్తం 17 ...

మెదక్‌: వరద నష్టాలపై రెవెన్యూ అధికారికి బీజేపీ మేమోరాండం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో వరదల కారణంగా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, జిల్లా ...

మెదక్: కుటుంబ సమేతంగా వినాయక పూజ ఎస్.పి శ్రీనివాస రావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో వినాయక మండపం వద్ద జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సమేతంగా వినాయక పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ...

నిజామాబాద్ స్పోర్ట్స్ ఛాంపియన్ – యోగాసనాలో బోధన్ శివలింగకు గోల్డ్ మెడల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్ 2025 యోగాసన క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ పోటీల్లో బోధన్ పట్టణానికి చెందిన సింగారం శివలింగ జూనియర్ ...

వర్ని తహసిల్దార్ సాయిలును సన్మానించిన కూనీపూర్ గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండల తహసిల్దార్ సాయిలు ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్నారు. సాయిలు సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ ...

ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి ...

నిజామాబాద్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు – ఆన్‌లైన్ ద్వారా సమాచార నమోదు తప్పనిసరి: పోలీస్ కమిషనర్

|| దృశ్యం న్యూస్ || వినాయక చవితి పండుగను శాంతియుతంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీ, వీధి, గ్రామంలో గణేష్ ...

కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం – ప్రజలకు, ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ...