స్థానిక వార్తలు

బాన్సువాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ...

మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...

మెదక్ : నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ మరియు శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో పోలీస్ స్టేషన్ల పరిసరాలను ...

గర్భిణుల‌కు నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం, పిల్లికొటాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో పేడియాట్రిక్ వార్డు, ఐ.సి వార్డు మరియు గైనిక్ ...

పెరిగిన ప్రజా సమీక్ష: మెదక్ జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరణ

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల ...

ప్రజా పాలన కేంద్రాలలో సర్వే సమాచారం నమోదు చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ...

యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రపై పుస్తక ప్రదర్శన.

|| దృశ్యం న్యూస్ || స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ ధర్మ వ్యవస్థను ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రామకృష్ణ సేవా సమితి కోటగిరి శాఖ వారు బోధన్ ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం: ఏతొండ రాజేందర్ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ...