స్థానిక వార్తలు
బాన్సువాడ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ ...
మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపుకు సన్నాహక సమావేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు, బాలాజీ గార్డెన్స్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల ...
మెదక్ : నర్సాపూర్, శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ మరియు శివంపేట్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సమయంలో పోలీస్ స్టేషన్ల పరిసరాలను ...
గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక పర్యటన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం, పిల్లికొటాలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ పర్యటనలో పేడియాట్రిక్ వార్డు, ఐ.సి వార్డు మరియు గైనిక్ ...
పెరిగిన ప్రజా సమీక్ష: మెదక్ జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. “ప్రజావాణి” కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు స్వీకరణ
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం రోజు జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల ...
యూరియా కొరత అవాస్తవం: ధర్పల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వివరణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో యూరియా కొరత ఉన్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు స్పష్టం చేశారు. ...
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం: ఏతొండ రాజేందర్ ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ...















