క్రైమ్
మెదక్: జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కుల్చారం మండలం యెనగండ్ల గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీ జూద దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ...
వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ...
15 దోపిడీలకు పాల్పడ్డ అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత – కామారెడ్డి పోలీసుల చాకచక్యం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసు బలగాలు మరోసారి చాకచక్యాన్ని ప్రదర్శించాయి. రిపైర్ షెడ్ నుండి కారు, వెహికిల్ స్కాన్నర్స్, బ్యాటరీలు, AC ప్యానెల్ మరియు CCTV హార్డ్డిస్క్లను దొంగిలించిన ...
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో సస్పెన్షన్ చర్యలు – బాన్సువాడ పీఎస్ కానిస్టేబుల్ బి.శ్రీను సస్పెండ్.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, బాన్సువాడ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ బి.శ్రీనును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 6, 2025న ...
వర్ని మండలంలో నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ – మాజీ ఎంఈఓపై కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రానికి గజ్జవరపు వీరవెణి (64) ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎం ఈ ఓ పై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి ...
వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...
నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల ...
నవిపేట్లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...
అనిశా వలలో మెదక్లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...















