క్రైమ్
మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || “బార్ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...
బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...
క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...
ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...
అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...
ఒక్కరోజులో మహిళా హత్య కేసు ఛేదన – నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ ...
అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్కి చెందిన మహేంద్ర XUV ...
కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ...
నిబంధనలకు విరుద్ధంగా భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ నిర్వహణపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం పెట్రోల్ బంక్ పలు శాఖల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నదని, ప్రధాన ...















