Drushyam Desk

మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...

పెండింగ్ స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలి: BDSU జిల్లా కార్యదర్శి సంజయ్ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (BDSU) జిల్లా కార్యదర్శి టి. సంజయ్, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ...

కొడాలి కిషోర్ ని సన్మానించిన తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ పాఠశాలల అధ్యక్షులు కొడాలి కిషోర్ ని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ సన్మానించారు. ఈ సందర్భంగా TSP ...

వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారు ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || మారుతి సుజుకి వారి న్యూ డజ్లింగ్ డ్రైజ్ కారును వర్ని వరుణ్ మోటార్స్ బ్రాంచ్ లో లాంచ్ చేసింది, ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా వర్ని ఏఎంసి ...

మేయర్ భర్తపై దాడి వీడియో – దాడిచేసిన వ్యక్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు, ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో చోటుచేసుకుంది. ...

గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ ...

బాన్సువాడలో 181 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాది ...

అగ్రికల్చర్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ : సన్మానించిన గ్రామ పెద్దలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన K. శివకుమార్ S/o సత్యనారాయణ, తన అంకితభావంతో విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించి, డోంగ్లి మండలానికి అగ్రికల్చర్ ...

ధర్పల్లి యువకునికి గ్రూప్ ఫోర్ ఉద్యోగం: కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మారిపెద్ది రాహుల్ S/o మరిపెద్ది రాజు, నిజామాబాద్ కలెక్టరేట్ ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపిక ...

మాజీ ఎమ్యెల్యే నారా రామ్మూర్తి నాయుడుకి నివాళులు.

|| దృశ్యం న్యూస్ || ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోదరుడు అయిన మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ తొండ రాజేందర్ ...