
Drushyam Desk
మెదక్ ఎస్.పి శ్రీనివాస రావు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లను స్వయంగా సందర్శించారు. ముఖ్యంగా కోమాటూరు నిమజ్జనం పాయింట్ ...
మెదక్లో ROB నిర్మాణానికి భూమి పూజ – ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంతోష్ కుమార్తో కలిసి ...
రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...
మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల కోసం పటిష్ట బందోబస్తు – 2963 గణపతి విగ్రహాల నిమజ్జనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి ...
మెదక్ టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో భరోసా కేంద్ర అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ భరోసా కేంద్రం ఆధ్వర్యంలో టీజీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ ...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు ...















