
Drushyam Desk
బోధన్: స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి నివారణ అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ మండపంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ (హెచ్ఐవి నివారణ) ప్రాజెక్ట్ కింద ...
పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్ – రూ.14.15 లక్షలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...
నిజామాబాద్లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...
సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇటీవల విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణప్ పరామర్శించారు. ప్రమోద్ తల్లి, భార్యతో ...
కామారెడ్డి: జూదంపై కఠిన చర్యలు — 469 మందిపై కేసులు, రూ.10.40 లక్షల నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చట్టవ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు సుదీర్ఘ నిఘా కొనసాగిస్తున్నారు. అక్రమ పేకాట (జూదం) ఆడిన వారిపై ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ...
మెదక్ జిల్లా చేగుంటలో టాస్క్ఫోర్స్ దాడి – 8 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు చేగుంట గ్రామం పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 8 మందిని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి ...
మెదక్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు ...
నిజామాబాద్ – కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియల్లో ఐజీపీ, సీపీ.
|| దృశ్యం న్యూస్ || అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహణ. నిజామాబాద్లో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ చివరి యాత్ర పోలీస్ శాఖ లాంఛనాల మధ్య శనివారం ఘనంగా జరిగింది. ...
వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్లోని ...















