Medak news

చేనేశ్వరి కుటుంబానికి ఎక్స్-గ్రేషియా చెక్కుల అందజేత : మెదక్ జిల్లా ఎస్.పి. ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో DCRB కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న చేనేశ్వరి ఇటీవల మెదక్ కిమ్స్ హాస్పిటల్ లో 04-10-2024 నాడు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ...

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన CRPs కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సహాయం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండలంలో సమగ్ర శిక్షా CRPs గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ నాయక్ & శ్రీనివాస్‌లు 14-02-2025న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ...

మహిళలు అన్ని రంగాల్లో విజయాన్ని సాధించాలి – మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ ఎంసిహెచ్ ఆసుపత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి ...

మెదక్‌ : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సీఈఓ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ ఎల్లయ్య, కార్యాలయంలో ...

మెదక్ : గురుకుల పాఠశాలలో భోజన మెనూ అమలు తీరును ప్రశంసించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. స్టేడియం వద్ద ఉన్న నీట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి, ...

మెదక్‌ : నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మే 4న నిర్వహించనున్న NEET-2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కోసం మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియా, ధ్యాన్‌చంద్ ...

మెదక్ జిల్లాలో సాగునీరు సరఫరా : కలెక్టర్ రాహుల్ రాజ్ చర్యలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మాచారం రాంపూర్ ప్రాంతంలో వనదుర్గ ప్రాజెక్ట్ నుండి సాగునీరు ...

ప్రజావాణి కార్యక్రమం : పిర్యాదుల స్వీకరణలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి సమస్యలు ...