స్థానిక వార్తలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం : బోధన్‌లో రక్తదాన శిబిరం

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, బోధన్ లోని రూరల్ సీఐ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ...

గ్రామంలో భయాందోళన కలిగించిన ఆవు : పలువురికి తీవ్ర గాయాలు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ ఆవు గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది, గురువారం సాయంత్రం ఆవు గ్రామంలోని ప్రధాన ...

ధర్పల్లి శివారులో ఇసుక అక్రమ రవాణా: తహశీల్దార్ అనుమతుల పేరిట అక్రమాలకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్ర శివారులోని చేన్ల వాగు వద్ద అనేక ఇసుక అక్రమ రవాణా ముఠాలు చేరి ఇసుకను యదేచ్ఛగా దోచుకోవడం ప్రారంభించాయి, ఈ ...

ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చెయ్యండి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా సమితి సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య మాట్లాడుతూ, 1920 అక్టోబర్ 31వ ...

తెలంగాణలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం : ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ డి. ఓ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ...

శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ్ స్వామి పాదయాత్ర కరపత్రల ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి పుణ్యక్షేత్రమునకు 15వ, మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణను గురువారం రోజున ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర ...

ఎంబీబీఎస్ 4వ సంవత్సరంలో బంగారు పతకం సాధించిన ఎన్. లావణ్య : అభినందించిన ప్రతిమ రాజ్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఎన్. లావణ్య, ఫిబ్రవరి 2024లో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి ...

కామ్రేడ్ చింతం గంగయ్య మరణం: పేద ప్రజలకు తీరని లోటు.

|| దృశ్యం న్యూస్ || అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్, కామ్రేడ్ చింతం గంగయ్య మరణాన్ని పేద ప్రజలకు తీరని లోటుగా అభివర్ణించారు. మంగళవారం సాలూర ...

ప్రజలను మోసం చేస్తే కేసీఆర్ కు పట్టిన గతే నీకు పడుతుంది : ధన్ పల్ సూర్యనారాయణ

|| దృశ్యం న్యూస్ || ఈ రోజు నిజామాబాద్ పట్టణ భాజపా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ… తెలంగాణ ...