స్థానిక వార్తలు
దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి ఇంచార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ...
మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది, ...
అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...
నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...
బోధన్: రైల్వే గేటు సిగ్నల్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ గాంధీ పార్క్ వద్ద గూడ్స్ ట్రైన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే గేటు మూసివేశారు. అయితే ట్రైన్ ఈ గేటు దాటిన 20 ...
నిజాయితీకి నిలువెత్తు ఆలోచన : గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు అంటున్న గ్రామస్థులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ...
ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.
|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...















