స్థానిక వార్తలు

దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోండి : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి ఇంచార్జ్ సిపి సింధు శర్మ శుభాకాంక్షలు తెలియజేశారు, అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ...

బాన్సువాడ : అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు ...

మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ కార్యదర్శి శ్యామ్ సుందర్ ఆరోగ్యం బాగాలేక మృతి చెందడం జరిగింది, ...

అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ధర్నా : రైతుల హక్కుల కోసం పోరాటం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ ...

దీపావళి టపాకాయల దుకాణదారులు పోలీస్ శాఖ నిబంధనలు పాటించాలి: లేదా కఠిన చర్యలు.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలను నెలకొల్పాలంటే సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాలని, టపాకాయల ...

నిజామాబాద్ : ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం.

|| దృశ్యం న్యూస్|| తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐ.టి.ఐ. బాలికల నూతన కళాశాలలో మిగులు సీట్ల భర్తీకి విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ...

బోధన్: రైల్వే గేటు సిగ్నల్ కారణంగా వాహనదారులకు ఇబ్బందులు

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ గాంధీ పార్క్ వద్ద గూడ్స్ ట్రైన్ రావడంతో రైల్వే సిబ్బంది రైల్వే గేటు మూసివేశారు. అయితే ట్రైన్ ఈ గేటు దాటిన 20 ...

అనాధ శిశువుకి నామకరణం చేసి సంరక్షణ సంస్థకు అందజేసిన జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ప్రతిమరాజ్.

|| దృశ్యం న్యూస్ || గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన మైనర్ బాలిక గర్భంతో నిజామాబాద్ జి జి హెచ్ ఆసుపత్రిలో క్లిష్టమైన స్థితిలో ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, ...

నిజాయితీకి నిలువెత్తు ఆలోచన : గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు అంటున్న గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు గ్రామంలో ఎటువంటి సమస్య వచ్చిన క్షణాల్లో పరిష్కారం అందిస్తూ గ్రామ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ...

ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనాల పరిశీలన : AIPSU విద్యార్థి సంఘం డిమాండ్లు.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు బోధన్ పట్టణంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ( AIPSU ) అఖిల భారత యువజన సమాఖ్య విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సాయికుమార్ ఆధ్వర్యంలో ...