స్థానిక వార్తలు
విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి: ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్, విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి విషయమై ఓ ప్రకటన ద్వారా మీడియా కు తెలియచేస్తూ, ఎస్సీ, ఎస్టీ ...
నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...
శ్రీ మేద హైస్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం.
|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...
బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...
నిజామాబాద్: పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ కార్మికుల నిరసన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్ ముందు మున్సిపల్ చెత్త బండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు తమ ...
మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...
ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ...















