స్థానిక వార్తలు

విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి: ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.

|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్, విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి విషయమై ఓ ప్రకటన ద్వారా మీడియా కు తెలియచేస్తూ, ఎస్సీ, ఎస్టీ ...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అడవిలో క్రూర మృగం తిరుగుతున్నది.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కొండూరు, మాయపూర్ అడివి ప్రాంతంలో సంచరించేది పులికాదని అది ఒక క్రూర మృగం అని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ ...

నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...

2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ...

శ్రీ మేద హైస్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం.

|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...

శ్రీనగర్ గ్రామంలో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై నిరసన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, శ్రీనగర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ...

బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...

నిజామాబాద్: పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ కార్మికుల నిరసన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్ ముందు మున్సిపల్ చెత్త బండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు తమ ...

మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...

ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.

|| దృశ్యం న్యూస్ || ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ...