తెలంగాణ

బాధిత కుటుంబానికి CMRF చెక్కు అందచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన బార్డవల్ సూత్ల బాయ్ కి CMRF చెక్కును వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ ...

యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...

నగరంలోని అక్రమాలను తొలగించండి ఎమ్మెల్యే ధన్ పాల్ అధికారులతో సమీక్షా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, చెత్త సేకరణ, అక్రమ నిర్మాణాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ...

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి చెందిన ప్రజలకు శుభవార్త! ఈ సోమవారం, డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్.ఎల్.జి. (SLG) గార్డెన్‌లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ మరియు సితాయిపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు డిఆర్డిఓ సాయ ...

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...

బాన్సువాడ : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో కొక్కొండ వెంకటి ఆకస్మాత్తు మరణించడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలలో చిక్కుకుంది, ఈ నేపథ్యంలో ఉమ్మడి ...

విద్యార్థులను మాత్రమే కాకుండా విద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు మల్లవరపు జోన్స్ విద్యార్థులకు అందించే విద్యతో పాటు పాఠశాల ...

పురాణే (పౌడయ్య) మఠం నుండి శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి 15వ మహా పాదయాత్ర ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || శ్రీక్షేత్ర కపిలధార్ పుణ్యక్షేత్ర మన్మథ్ స్వామి దివ్య జిత్త స్మారక దర్శనం కొరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో, సుంకిని ...

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ, హిందూ పండుగలలో ప్రతి ...