తెలంగాణ
యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని హోన్నజీపేట్ మరియు సితాయిపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మరియు డిఆర్డిఓ సాయ ...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆందోళన : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోటగల్లీ ప్రభుత్వ బాలికల హై స్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై తీవ్ర ...
విద్యార్థులను మాత్రమే కాకుండా విద్యాలయాన్ని తీర్చిదిద్దుతున్న ప్రధానోపాధ్యాయుడు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు మల్లవరపు జోన్స్ విద్యార్థులకు అందించే విద్యతో పాటు పాఠశాల ...
పురాణే (పౌడయ్య) మఠం నుండి శ్రీక్షేత్ర కపిలధార్ మన్మథ్ స్వామి 15వ మహా పాదయాత్ర ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || శ్రీక్షేత్ర కపిలధార్ పుణ్యక్షేత్ర మన్మథ్ స్వామి దివ్య జిత్త స్మారక దర్శనం కొరకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో, సుంకిని ...
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధన్ పల్ మాట్లాడుతూ, హిందూ పండుగలలో ప్రతి ...















