తెలంగాణ

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

రాష్ట్ర స్థాయి అర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించిన బకారం రాహుల్.

|| దృశ్యం న్యూస్ || ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి అర్చరీ సీఎం కప్ ఫైనల్ పోటీలలో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన బకారం రాహుల్ ...

వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...

అంగన్వాడీ సెంటర్ల టీచర్లకు, సిబ్బందికి మెమోలు జారీ.

|| దృశ్యం న్యూస్ || గత శనివారం రోజున దృశ్యం న్యూస్ లో వచ్చిన అంగన్వాడి కేంద్రాల పనితీరు అస్తవ్యస్తం || బినామిలతో కేంద్రాల నిర్వహణ. అనే వార్త కథనానికి అధికారులు స్పందించారు. ...

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...

పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...

పాఠశాల వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న విద్యార్థులు: నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్న యాజమాన్యం.

|| దృశ్యం న్యూస్ || పాఠశాల వాహనాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వాహన పరిమితికి మించి విద్యార్థులను తరలించడం, సీట్లలో అధిక సంఖ్యలో విద్యార్థులు కూర్చోవడం ...

షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...

స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ జీవిత చరిత్రపై పుస్తక ప్రదర్శన.

|| దృశ్యం న్యూస్ || స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ రామకృష్ణ ధర్మ వ్యవస్థను ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రామకృష్ణ సేవా సమితి కోటగిరి శాఖ వారు బోధన్ ...

బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం: ఏతొండ రాజేందర్ ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ...