క్రైమ్

దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి-కొడుకుల ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా, అందోళ్ మండలం చింతకుంట గ్రామం నుండి దొంగతనంపై పంచాయతీకి వెళ్లిన తల్లి మరియు కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంఘటితమైంది. ఆదివారం ఒక వ్యక్తి ...

వరుస విధికుక్కల దాడులతో గ్రామస్తులలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కలు చేస్తున్న వరుస దాడులు, ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలోని ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది. మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తిపై కుక్కలు విచక్షణ ...

తండ్రి, కూతురు ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య కారణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలోని న్యాలకల్ చెరువు వద్ద కూతురుతో సహా తండ్రి ఆత్మహత్య పాల్పడ్డ దారుణమైన సంఘటన చేసుకోవడం జరిగింది. మోపాల్ మండల ఎస్ఐ యాదిగిరి ...

కూతురుతో సహా తండ్రి చెరువులోకి దూకి ఆత్మహత్య : గాలింపు చర్యల్లో పోలీస్ అధికారులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో సోమవారం తెల్లవారుజామున ఓ తండ్రి, కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం వర్ని చౌరస్తాకు చెందిన ...

బోధన్ : టి పాయింట్ పేరుతో యదేచ్ఛగా మద్యం అమ్మకాలు.

|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కేంద్రంలోని బైపాస్ వద్ద, శ్రీనివాస్ క్యాంప్ గ్రామం వెళ్ళే మార్గంలో ఉన్న టి పాయింట్ పేరుతో మద్యం అమ్మకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఈ ప్రదేశంలో ...

మహాలక్ష్మి నగర్ లో చోరీ : భయభ్రాంతులకు లోనవుతున్న స్థానిక ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రం, మహాలక్ష్మినగర్ లో 4వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగులగొట్టి 5తులాల బంగారం, ...

కల్లు కాంపౌండ్ ఎదురుగా డ్రైనేజీలో వ్యక్తి మృతదేహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాలకల్ రోడ్ లోని బుధవారం ఉదయం కల్లు కాంపౌండ్ ఎదురుగా ఉన్న స్మశానవాటికను అనుకోని ఉన్న డ్రైనేజీలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించడంతో ...

మేయర్ భర్తపై దాడి వీడియో – దాడిచేసిన వ్యక్తి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర మేయర్ నీతూకిరణ్ భర్త దండు శేఖర్ పై ఓ వ్యక్తి దాడి చేశాడు, ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని నాగారం ప్రాంతంలో చోటుచేసుకుంది. ...

గాలిపటం కోసం ప్రాణాలు కోల్పోయిన 13 ఏళ్ల బాలుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు షేక్ మతిన్ హై వోల్టేజ్ విద్యుత్ ...

బాసర IIIT వరుస ఆత్మహత్యలపై విచారణ కమిటీ వెయ్యాలి : లాఠీచార్జికి కారణమైన సిఐను సస్పెండ్ చేయాలి

|| దృశ్యం న్యూస్ || బాసర IIIT లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సంబంధిత సంఘటనలకు గల కారణాలు తెలుసుకోవడానికి ...