క్రైమ్

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత – దౌల్తాబాద్

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ...

ప్రమాదానికి గురై గుర్తుతెలియని వ్యక్తి మృతి : వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రమైన జాకోర చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బాన్సువాడ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ గుర్తు తెలియని ...

ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...

టాస్క్ ఫోర్స్ దాడులు : 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...

సామాన్య ప్రజలకు అధిక ఆర్థిక భారం కలిగిస్తున్న ఇసుక ధర : పలు విధి విధానాల వల్ల అధిక ధర.

|| దృశ్యం న్యూస్ || ఇసుకను ప్రస్తుతం కొనుగోలు చెయ్యలనుకునే సామాన్య ప్రజలకు గణనీయమైన కష్టాలను తెచ్చిపెడుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతమైన సిద్ధపూర్ మరియు ఖండ్గావ్ గ్రామాల ...

వృద్ధుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – వృద్ధునికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా అర్సపల్లి నిజాం ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధునికి బోధన్ డిపోకి చెందిన AP 25 Z 0064 నంబర్ గల TGRTC బస్సు ...

ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...

తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత ...

కుళ్ళిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అఫంధి ఫారం దగ్గర డంపింగ్ యార్డ్‌కి కొద్ది దూరంలో చందూర్ వైపు వెళ్ళే రోడ్డులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ...

2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...