క్రైమ్
అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ...
మెదక్ టాస్క్ ఫోర్స్ దాడులు – పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై బిగ్ యాక్షన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో అల్లాదుర్గ్ మండల పరిధిలో 60 పీడీఎస్ బియ్యం ...
మతపరమైన వివాదం సృష్టించిన మెదక్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో మతపరమైన వివాదం చెలరేగింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు రేడియం సేఫ్టీ జాకెట్లపై మెదక్ చర్చి ముద్ర ...
ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...
మెదక్లో SBI దొంగతనం ప్రయత్నం విఫలం – పోలీసుల వేగవంతమైన చర్య.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 08-08-2025న దొంగతనం ప్రయత్నం విఫలమైంది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాలపై డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో సీఐ ...
మెదక్ జిల్లా: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు – రూ.5,000 జరిమానా.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ మండలం సంఘయిపల్లి గ్రామానికి చెందిన చేవ్వా ప్రవీణ్ (25) పాత కక్షలతో అదే గ్రామస్థుడైన లక్ష్మీనారాయణపై పొలంలో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ...
నిజామాబాద్లో పేకాట స్థావరాలపై CCS టీం మెరుపు దాడి – 16 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో CCS SI గోవింద్, SI మహేష్ ...
మెదక్ జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యలు – 8.15 కేజీల గంజాయి నిర్వీర్యం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాన్ని అరికట్టేందుకు ...
పోక్సో కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష – ఏడేళ్ల బాలికకు న్యాయం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఎ) మండలంలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడు థలారి మోహన్కు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో ...
ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...















